చుప్పల నాగేశ్ భూషణ్ ప్రధాని కొత్త పదం.. నిర్వచనం మాత్రం మిస్టరీ న్యూఢిల్లీ: ప్రతి ఏడాది ఆగస్టు 15న ఎర్రకోట బురుజుల మీద నుంచి ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జెండా పండుగ సందర్భంగా ఆయన ప్రతిసారీ ఏదో ఒక కొత్త "శత్రువు"ను పరిచయం చేయడం రివాజుగా మారింది. 2021లో "ఆందోళన్జీవి" (ఆందోళనలే వృత్తిగా బతికేవారు) అనే పదం తెచ్చారు. అంతకుముందు "అర్బన్ నక్సల్" అనే పదాన్ని వాడారు. రచయితలు, ప్రొఫెసర్లు, కొందరు మానవ హక్కుల న్యాయవాదులను కూడా అందులో ఇమిడ్చేంత విస్తృతంగా ఆ పదాన్ని వాడారు. ఈసారి, నెహ్రూ ఒకప్పుడు 'ట్రిస్ట్ విత్ డెస్టినీ' ప్రసంగం ఇచ్చిన అదే వేదిక మీద నుంచి కొత్త పదాన్ని ఆవిష్కరించారు — "దిమాగీ నక్సల్" (బుద్ధిజీవి నక్సలైట్లు). అయితే వీరు ఎవరో మాత్రం మోదీ స్పష్టంగా చెప్పలేదు. అదే అసలు విషయం అని విమర్శకులు అంటున్నారు. ప్రధాని చెప్పిందేమిటి? తుపాకీ పట్టుకున్న నక్సలిజాన్ని — దేశ అటవీ ప్రాంతాల్లో వేలాది మందిని బలిగొన్న మావోయిస్టు ఉద్యమాన్ని — తమ ప్రభుత్వం చాలావరకు అణచివేసిందని మోదీ ప్రకటించారు. అయితే తుపాకీ లేకుండా ...
India's prime minister has coined another enemy of the state. Nobody, including his own ministers, can quite say who it is EVERY August 15th, Narendra Modi climbs the ramparts of the Red Fort, looks out over a flag-waving crowd, and unveils that year's model of Indian villain. In 2021 it was the "andolanjeevi," the professional protester. Before that came the "urban Naxal," a term flexible enough to cover novelists, professors and the odd Supreme Court-adjacent human-rights lawyer. This year's release, debuted on the same red sandstone stage on which Nehru once promised a "tryst with destiny," was the "dimagi Naxal" — the intellectual, or literally "brain," Naxal. Mr Modi did not say who exactly he meant. That, it turns out, was rather the point. The prime minister's pitch was straightforward enough on its face. Armed Naxalism — the decades-old Maoist insurgency that has killed thousands across India's forested i...