*🌹నిజమైన దీపావళి అంటే ఏమిటి? విశిష్టత ఏమిటి*?
🔥దీపావళి ద్రవిడ, జైన ధర్మాల కలయికతొ జరుపుతున్న ప్రాచీన సంప్రదాయం. ద్రావిడులు
ఈ రోజు తమ పూర్వీకులను స్మరించుకుంటూ దీపావళి జరుపుతారు.చనిపోయినవారి సంస్మరణార్థం టపాసులు ఫేల్చడం దక్షిణాది సంప్రదాయం.
క్రీస్తు పూర్వం 527 సంవత్సరం బీహార్ లోని పావపురి గ్రామంలో జైన 24వ తీర్థంకరుడు మహావీరుడు నిర్వాణం చెందిన రోజు ఈ రోజు . కనుక జైనులు ఈ రోజును దీపావలికాయ
(దేహం నుంచి వెలుగు వెళ్ళి పోవడం) అనేవారు. ఒకప్పుదు దేశమంతటా జైనం ఉండేది కాబట్టి అందరూ దీపావళిని జైన సంప్రదాయంగా మహావీరుని బోధలు స్మరిస్తూ జరిపేవారు.
దీపావళి ముందురోజు నరక చతుర్దశి. తరువాతి రోజు బలి మరణించిన రోజు. నరకుడు,బలి ఇద్దరూ శూద్ర రాజులు, ఆర్యేతర నాగ జాతి, ద్రావిడ మూలవాసి రాజులు. వీరిని అసురులు అనెవారు.
సుర అంటే
(మద్యం తాగనివారు)
సంస్మరణార్ధమే ఆ రెండు రోజులకు ఆ పేర్లు పెట్టుకున్నారు. కార్తీక మాసం తొలి రొజున , బలి రాజ్యం మళ్ళీ రావాలని ప్రజలందరూ కోరుకొనే రోజు. వైష్ణవ రాజు (బ్రాహ్మణ రాజు) వామనుడి చేతిలో ఛంపబడ్డ శూద్ర రాజు బలి మహారాజు.బలి రాజ్యంలో ప్రజలందరూ సుఖంగా ఉండేవారు. కేరళలొ జరిపే ఓనం పండుగ బలి ఛక్రవర్తి రాజ్యం రావాలని జరిపే పండుగ.ఈ మూడు రోజులూ ప్రజలంతా ద్రవిద, జైన సంప్రదాయాల ప్రకారం
ఆ రోజును దీపావళి గా జరుపు కుంటారు..
కానీ విదేశీ ఆర్య బ్రాహ్మణులు పుక్కిటి పురాణాలు రాసి ప్రజలను నమ్మించారు. దేశీయ ద్రావిడ శూద్ర ప్రజల మనసుల్లోంచి వారి సంప్రదాయాలను తుడిచివేసి విదేశీ ఆర్య బ్రాహ్మణ సంప్రదాయాలను ప్రవేశపెట్టారు. విజేతలే చరిత్ర రాసుకొంటారు కదా. పరాజితుల ఛరిత్ర వాడుకగానె వుండిపోతుంది. నరక ఛతుర్దశి, దీపావళి, బలి మరణించిన రోజు ఈ మూడు రోజులు.
అసలు సారం తీసి అబద్దాలతో బ్రాహ్మణ వర్గం అమాయక శూద్ర ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు.
Comments
Post a Comment