Skip to main content

Posts

Showing posts from October, 2024

'Brahmin brides fund', state enforced endogamy and the criminalisation of love

'Brahmin brides fund', state enforced endogamy and the criminalisation of love - https://www.thenewsminute.com/karnataka/brahmin-brides-fund-state-enforced-endogamy-and-criminalisation-love-141749 *'Brahmin brides fund', state enforced endogamy and the criminalisation of love* Written by : Maitreyi Krishnan Published:19th Jan, 2021 at 3:48 PM Three months ago, in October, 2020, in Ramanagara, about 44 km from Bengaluru, a 19-year-old girl was killed, allegedly by her own father, for having fallen in love with a man from another community. In early December, 2020, a young interfaith couple was forcibly separated. The man was arrested and the woman was forcibly placed in a shelter home despite repeated pleas from her that the marriage was consensual and that she loved him. The woman was then forced into a miscarriage. Last month, the BJP government in Uttar Pradesh brought in an ordinance that effectively attacked such interfaith marriages. Last week, the Karnataka State ...

నిజమైన దీపావళి అంటే ఏమిటి? విశిష్టత ఏమిటి?

*🌹నిజమైన దీపావళి అంటే ఏమిటి? విశిష్టత ఏమిటి*? 🔥దీపావళి ద్రవిడ, జైన ధర్మాల కలయికతొ జరుపుతున్న ప్రాచీన సంప్రదాయం. ద్రావిడులు  ఈ రోజు తమ పూర్వీకులను స్మరించుకుంటూ దీపావళి జరుపుతారు.చనిపోయినవారి సంస్మరణార్థం టపాసులు ఫేల్చడం దక్షిణాది సంప్రదాయం. క్రీస్తు పూర్వం 527 సంవత్సరం బీహార్ లోని పావపురి గ్రామంలో జైన 24వ తీర్థంకరుడు మహావీరుడు నిర్వాణం చెందిన రోజు ఈ రోజు . కనుక జైనులు ఈ రోజును  దీపావలికాయ  (దేహం నుంచి వెలుగు వెళ్ళి పోవడం) అనేవారు. ఒకప్పుదు దేశమంతటా జైనం ఉండేది కాబట్టి అందరూ దీపావళిని జైన సంప్రదాయంగా మహావీరుని బోధలు స్మరిస్తూ జరిపేవారు.  దీపావళి ముందురోజు నరక చతుర్దశి. తరువాతి రోజు బలి మరణించిన రోజు. నరకుడు,బలి ఇద్దరూ శూద్ర రాజులు, ఆర్యేతర నాగ జాతి, ద్రావిడ మూలవాసి రాజులు. వీరిని అసురులు అనెవారు.  సుర అంటే    (మద్యం తాగనివారు)  సంస్మరణార్ధమే ఆ రెండు రోజులకు ఆ పేర్లు పెట్టుకున్నారు. కార్తీక మాసం తొలి రొజున , బలి రాజ్యం మళ్ళీ రావాలని ప్రజలందరూ కోరుకొనే రోజు. వైష్ణవ రాజు (బ్రాహ్మణ రాజు) వామనుడి చేతిలో ఛంపబడ్డ శూద్ర రాజు  బలి మహారాజు.బలి రా...

India Vs China

〰️〰️〰️〰️〰️〰️〰️〰️ ♦️ *India Vs China* 〰️〰️〰️〰️〰️〰️〰️〰️ By D. Muthukrishnan This data was shared by @sportscinemalov Per Capita Income: 1990 India : $375  China: $347  2024 China: $12,115 India  : $2,731 I cross checked. He is broadly correct. I'm too stunned. This is eye opening for me. This is despite liberalisation done by PV Narasimha Rao in 1991. Without that, we would now be worse than subsaharan Africa. BJP which blames the opposition for all the ills has ruled 17 of the last 34 years, of which Modi alone around 11 years. All Modi has been able to deliver is less than 6% average GDP growth over 11 years.  In the last 34 years, China has grown nearly 5 times more than us. What a disaster our governance is. And how much we keep boasting about our achievements everyday, which even real achievers do not boast. I don't think we really have what it takes to become a viksit Bharat. Don't know where to even start.

ఏ రాజు కూడా ఈ దేశంలో బ్రాహ్మణ మతం ఉందని ఎక్కడ కూడా శాసనాలు రాయించలేదు..

9వ శతాబ్దం చోళ రాజుల పాలన వరకు  ఏ రాజు కూడా ఈ దేశంలో బ్రాహ్మణ మతం ఉందని వైదిక లేదా హైందవ లేదా హిందూ దేవి దేవతల కోసం మందిరాలు నిర్మించామని  వారికి సహాయ సహకారాలు అందించామని ఎక్కడ కూడా  శాసనాలు రాయించలేదు.. మెజారిటీ శాసనాలన్నీ బౌద్ధానికి సంబంధించినవి ఉన్నాయి..  అలాగే విదేశాల నుండి వచ్చిన యాత్రికులు  మొగస్థనీస్  క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం..  పాహియాన్ క్రీస్తు శకం మూడో శతాబ్దం..  6,7 శతాబ్దాల మధ్యన చైనీస్ యాత్రికుడు హుయాన్ సాంగ్  ఇలా చెప్పుకుంటూ పోతే 11వ శతాబ్దం అరబిక్ రచయిత "అల్బరుని" వరకు..ఎవరూ కూడా వారి గ్రంథాలలో  బ్రాహ్మణ మతం ఉందని ఎక్కడ రాయలేదు..  అశోకుడు 84 వేల స్థూపాలు నిర్మించిన  ఎక్కడ కూడా బ్రాహ్మణ మతం ఉందని చెప్పలేదు..  ప్రపంచంలో ఎక్కడైనా చరిత్రను అంచనా వేయాలంటే  నిర్మాణాలు శిలాశాసనాలను బట్టి అవి ఏ కాలం నాటివో అంచనా వేస్తారు.. ఈ విషయం చరిత్రకారులకు కూడా తెలుసు.  ఇక భాష మరియు వేద గ్రంథాల విషయానికి వస్తే..సంస్కృత భాష 10వ శతాబ్దం నుండే కనబడుతుంది..  వేదాలు చారిత్రకమైనవి పురాతనవి అయితే  ఆ వేదాలలో...

దేవుళ్లు ఏది చెప్పినా, ఏది చేసినా ఒప్పుకోవాలా?

దేవుళ్లు  ఏది చెప్పినా,  ఏది చేసినా ఒప్పుకోవాలా? ------------------------------------  రాముడు దేవుడు కాదు.. రాముడు నేను దేవుణ్ణని ఎక్కడా చెప్పలేదు.. వాల్మీకి రామాయణంలో.. రాముడు దేవుడని  మనకు ఎక్కడా చెప్పలేదు..  రాముడు నేను మనిషినిరా బాబూ అన్నాడు.. రాముడు(రాజు) నేను మనిషిని.. నాతండ్రి గారు దశరథ మహారాజు.. మా పట్టణం అయోధ్య పట్టణం అన్నాడు.  శ్రీకృష్ణుడు దేవుడు కాదు.. శ్రీకృష్ణుడు కూడా  మాది గోకులం, మధురానగరం అన్నాడు. , భారతంలో భాగవతంలోఅదే ఉంది.అదే రాసి  ఉంది.అంతేగానీ రాముడు దేవుడు కాదు.. కృష్ణుడు దేవుడు కాదు.రాముడు మనిషే.. కృష్ణుడు(రాజు) కూడా మనిషి ఎక్కడా కూడా వీళ్ళు దేవుళ్ళు అని చెప్పలేదు..   వారిని దేవుళ్ళుగా చిత్రీకరించడం, మనల్ని (ప్రజలను) పిచ్చివాళ్లను చేసి వివిధ రకాల పూజలను,యజ్ఞాలను, యాగాలను,  రాళ్లను దేవతా విగ్రహాలుగా చెక్కించడం, మొక్కించడం మధ్య దళారీల  పని మాత్రమే.   మత గ్రంధాలలోని పాత్రలే దేవుళ్ళుగా ఈ రోజుల్లో పూజిస్తున్నారు వారు చెప్పినవన్నీ ఆచరించినవన్నీ  ప్రస్తుతం ఈ సమాజానికి పనికిరావు.  వారు చెప్పినవన్నీ ...

వ్యాపారం అంటే ఇదే మరి నమ్మకం అమ్మకం ఇక్కడ...

--- కిరణ్ కుమార్ వడ్ల వ్యాపారి మరియు రైతు ఈ దేశంలో విచిత్రంగా నిజాయితీ ఉండేవాళ్లు, ఇతరుల పట్ల దయ జాలి ఎక్కువగా చూపేది పేదవాళ్లు లేదా మధ్య తరగతి వాళ్లు ఉంటారు అనేది ఒక రకంగా నానుడి కానీ అది నిజం. ఈ సంఘటన నా జీవితంలో జరిగింది దోపిడీ చేసుకునే దోపిడీ వ్యాపారస్తుల విచిత్ర ఆలోచనలు మీకు తెలియచేస్తా. గుత్తి ఒక చిన్నకారు రైతు,   బుల్లిగుప్త : వడ్ల వ్యాపారి, సెటు అంటారు  గుత్తి : ఆ సేటు నమస్తే  బుల్లిగుప్త: ఏరా గుత్తి ఎలా ఉన్నావు గుత్తి : హా సేటు ఈ ఆ దేవుడి దయ వల్ల పంటతో వచ్చింది నాయనా ఏదో నడుస్తుంది మీలాంటి వాళ్లు మంచి చూస్తే  బానే ఉంటుంది  బుల్లిగుప్త : ఆ మేమేం చేస్తాం అంత దేవుడే కానీ ఏంది మొత్తం నష్టాలను ఏం చెప్తాం, గుత్తి : సేటు, మా ఊర్లో అనుకుంటున్నారు మీక చాలా నష్టాలు వచ్చినాయి అంట మా కోసం మీరు చాలా కష్టపడుతున్నారు, బుల్లిగుప్త:ఏముందిలే ఈ వ్యాపారం ఉన్న తర్వాత లాభనష్టాలు ఉంటాయి కానీ బాగా ఈసారి ఇబ్బంది పడ్డాను, గుత్తి : ఆ సేటు నేను కూడా అదే అనుకుంటున్నాను ఈసారి సేట్ కి బాగా నష్టం వచ్చిందని మా ఊర్లో బాగా చెప్పుకున్నప్పుడు ముందే అనుకున్న నాలుగు రూపాయలు తక్కువైనా మీ...

బి సి మహిళలూ పాలనకు పనికిరారా

Mr. Chiranjevulu T, IAS Telangana  యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని మన ఆర్యోక్తి. స్త్రీని దేవత గ పూజించే సంస్కృతి కేవలం మన హైందవ సంప్రదాయంలోనే ఉన్నది. కాశ్మీర్ లో లలితాంబ గ ,కన్యాకుమారిలో కాత్యాయిని అమ్మవారు గా, అస్సాంలో కామాక్య దేవత గ ,గుజరాత్ లో అంబాజీ మాత గా దేశం లోని వివిధ ప్రాంతాల లో వివిధ శక్తి రూపాలలో లో  స్త్రీ ని పూజిస్తాము. కానీ కాలక్రమేనా "నస్త్రీ స్వాతంత్ర్య మర్హతే" అనే మనుధర్మ సూక్తి వాడుకలోకి రావడంతో స్త్రీ పాత్ర వంటింటికి, పిల్లలను కనిపించడానికి, పతి సేవకే పరిమితమైనది. కాలక్రమమైన అనేక దురాచారాలు ముఖ్యము గా సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతువులకు పెళ్లి నిరాకరణ, నిరక్షరాస్యత, బహు భార్యత్వం, ఆస్తిలో హక్కు లేకపోవడం వంటివి వచ్చి స్త్రీల జీవితాలు దుర్భరము చేసినవి. పాశ్చాత్య  విద్య పుణ్యమా అని సమానత్వం, మానవత్వం, మహిళా హక్కులు మరియు సాధికారత , లౌకికవాదం ,సామాజిక న్యాయం అనే భావనలు వ్యాప్తిలోకి వచ్చి వారి జీవితాలలో కొంత వరకు వెలుగులు నింపినవి. భారతీయ సమాజము లొ కరుడు గట్టిన కుల వ్యవస్థ అసమానతలను ఎదు...

RSS says unite to make India a Hindu nation😛😛😛

A dangerous idea to make India a monochromatic, monocultural, monolithic nation bound together by the ropes of Hindi and Hindutva. Note he doesn’t talk about a multicultural, multiethnic, multidimensional union bound together by shared ideals of democracy, scientific reason and an educated understanding of our history. There is a dangerous idea in his message couched in vague generalisations.